Goups : గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్.. టోల్ ఫ్రీ నెంబర్

Goups : గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్.. టోల్ ఫ్రీ నెంబర్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి నల్లగొండ , మన సాక్షి: నల్గొండ జిల్లాలో ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ 1…
Read More...

పేద కౌలు రైతులకు భూమి పట్టాలను ఇవ్వాలి

పేద కౌలు రైతులకు భూమి పట్టాలను ఇవ్వాలి మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి అర్వపల్లి , మన సాక్షి వందల సంవత్సరాల నుండి భూమిని నమ్ముకొని జీవిస్తున్న అర్వపల్లి దేవాలయ భూమి కౌలు రైతులకు ఆ భూమిపై పట్టలను అందజేయాలని మాజీ మంత్రి రామ్ రెడ్డి…
Read More...

Suryapet | సూర్యాపేట మున్సిపాలిటీ కి మరో అవార్డ్

Suryapet | సూర్యాపేట మున్సిపాలిటీ కి మరో అవార్డ్ సూర్యాపేట : మనసాక్షి : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి అవార్డ్ దక్కింది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో…
Read More...

సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణ అందరి భాధ్యత

సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణ అందరి భాధ్యత -రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట , మనసాక్షి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ…
Read More...

సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణా టాప్ – మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణా టాప్ - మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట , మనసాక్షి విద్యుత్ వినియోగంలో తెలంగాణా యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.…
Read More...

నల్లగొండ : రైతులకు సంకెళ్లు వేసి సంబరాలు జరుపుకుంటుంది

నల్లగొండ : రైతులకు సంకెళ్లు వేసి సంబరాలు జరుపుకుంటుంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు నల్లగొండ , మన సాక్షి: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ రైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
Read More...

మిర్యాలగూడ : నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు

మిర్యాలగూడ : నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు మిర్యాలగూడ, మనసాక్షి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు పాఠశాలలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్ హెచ్చరించారు. విద్యార్థి…
Read More...

BREAKING : ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి గుంటూరు, మనసాక్షి : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన పలువురిని కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడి…
Read More...

Project : మూసికి కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. గేట్లు ఎత్తి నీటి విడుదల..!

Project : మూసికి కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. గేట్లు ఎత్తి నీటి విడుదల..! సూర్యాపేట రూరల్, మన సాక్షి : ఎగువనుంచి భారీగా వరద నీరు వచ్చి మూసి ప్రాజెక్టులో చేరడంతో నదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో ఇవ్వాల (సోమవారం) 644.60 అడుగుల లెవల్​కు…
Read More...

Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!

Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..! మనసాక్షి, డెస్క్: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల బ్లాక్ మార్కెట్ లేకుండా చేసేందుకు ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం…
Read More...