విద్యార్థులకు విలువలు నేర్పించాలి –  డి.ఎస్.పి వెంకటగిరి

విద్యార్థులకు విలువలు నేర్పించాలి -  డి.ఎస్.పి వెంకటగిరి మిర్యాలగూడ టౌన్, మన సాక్షి: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు వ్రాసిన లుసిడా చేతివ్రాత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…
Read More...

వెంకటాపురం : మండలంలోని వీరాపురంలో విషాదం

వెంకటాపురం : మండలంలో విషాదం కరెంట్ షాక్ తగిలి మరణించిన యువకుడు. వెంకటాపురం, మనసాక్షి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడువీరాపురం పంచాయతీలో కరెంట్ షాక్ తగిలి యువకుడు మరణించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరాపురం…
Read More...

రాబోయే రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ మిర్యాలగూడ, మన సాక్షి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే గ్యాస్ అందజేస్తాని డిసిసి అధ్యక్షులు కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. సోమవారంణహత్ సే…
Read More...

సూర్యాపేట : పోలీసు కుటుంబాలకు బాసటగా భద్రత పథకం

సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత పథకం సూర్యాపేట జిల్లా ఎస్ పి రాజేంద్రప్రసాద్ సూర్యాపేట , మనసాక్షి : సూర్యాపేట జిల్లా పరిదిలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో నందు ఏ ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తూన్న జానకిరాములు ఇటీవల…
Read More...

రక్తదానం ప్రాణదానం తో సమానం – సిఐ మల్లికార్జున్ రెడ్డి

రక్తదానం ప్రాణదానం తో సమానం - సిఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్,  మన సాక్షి. యువత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని రక్తదానం ప్రాణదానంతో సమానమని చౌటుప్పల్ సీఐ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో…
Read More...

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి దేవరకొండ, మనసాక్షి : నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం కోదాడ - జడ్చర్ల జాతీయ రహదారిపై అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో దేవరకొండకు చెందిన బి ఎన్ ఆర్ కాలనీ కీ చెందిన కిరణ్…
Read More...

రంగారెడ్డి జిల్లా : రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి

రంగారెడ్డి జిల్లా : రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి ఆమనగల్లు ప్రతినిధి, మనసాక్షి: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ సమీపంలోని కల్వకుర్తి రోడ్డులో పెద్ద బ్రిడ్జి వద్ద హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక…
Read More...

సూర్యాపేట : యువత స్వశక్తితో ఎదగాలి

సూర్యాపేట : యువత స్వశక్తితో ఎదగాలి డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ సూర్యాపేట, మనసాక్షి యువత స్వశక్తితో ఎదగాలని డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 42 వ వార్డులో అమ్మ రైస్ షాప్ దుకాణాన్ని…
Read More...

సూర్యాపేట : ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకు ఎంపికైనా కళాకారుని

సూర్యాపేట: ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకు ఎంపికైనా కళాకారుని మఠంపల్లి, మన సాక్షి: ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకు సూర్యాపేట జిల్లాకు చెందిన  నృత్య కళాకారుని ఎంపికైంది. సాహితీ ఉత్సవాలు ఈనెల 9, 10 వ తేదీలలలో శ్రీ శ్రీ…
Read More...

ములుగు : ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు

ములుగు : ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు శాంతి సందేశం అందించిన పాస్టర్ లూక వెంకటాపురం, మన సాక్షి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని భోదాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టబోరు వద్ద ఉన్న జి ఎస్ ఎస్ చర్చిలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా…
Read More...