మిర్యాలగూడ : కంటి వెలుగు ప్రారంభం

మిర్యాలగూడ : కంటి వెలుగు ప్రారంభం మిర్యాలగూడ , మన సాక్షి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 21వ వార్డ్ గాయత్రి నగర్ మరియు మోడీ ప్రాపర్టీ కాలనీలో సోమవారం కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఈ…
Read More...

Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..!

Smart phone : మీ ఫోన్ స్లో అయిందా..? అయితే ఇలా చేయండి చాలు..! మనసాక్షి , వెబ్ డెస్క్: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేనివారు అంటూ ఎవరు లేరు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్మార్ట్ ఫోన్ లోనే మునిగి తేలుతున్నారు. స్మార్ట్…
Read More...

బిగ్ బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో కూలిన డ్రోన్ విమానం

బిగ్ బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో కూలిన డ్రోన్ విమానం శాలిగౌరారం (నల్గొండ) మనసాక్షి : నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో డెమో డ్రోన్ విమానం కూలింది. ఈ సంఘటన కలకలం రేపింది. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామ శివారులోని పంటపొలాలలో ఎగురుతూ…
Read More...

మునగాల : 41 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు

మునగాల : 41 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు మునగాల , మనసాక్షి : 41 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. ఆదివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 1981-82 విద్యా…
Read More...

శాయంపేట : అపూర్వ కలయిక

శాయంపేట : అపూర్వ కలయిక శాయంపేట , మన సాక్షి హనుమకొండ జిల్లాశాయంపేటమండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1994 - 95 ఏడాదిలో పదవ తరగతి చదువుకున్న  విద్యార్థులు ఆదివారం ఒకే వేదికగా కలుసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా…
Read More...

వలిగొండ : 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

వలిగొండ : 25 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు వలిగొండ , మన సాక్షి: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ప్రగతి హై స్కూల్ లో విద్యనభ్యసించినటువంటి 1997 -98 విద్యా సంవత్సరానికి 10వ తరగతి చదివినటువంటి విద్యార్థి అంతా కలిసి పూర్వ…
Read More...

నదిలో మునిగిన గొర్రెల కాపరి మృతి

నదిలో మునిగిన గొర్రెల కాపరి మృతి కంగ్టి, మన సాక్షి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని నాగూర్ (బి) గ్రామానికి చెందిన హుల్గొండ (16 ) నదిలో మునిగి మృతి శనివారం చెందాడు. బాన్స్వాడ ప్రభుత్వాసుపత్రిలో…
Read More...

Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త..!

Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త మనసాక్షి, వెబ్ డెస్క్: ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ముఖ్యమైన పత్రంగా మారింది. ప్రతిదానికి గుర్తింపు కార్డు ఆధార్ కార్డు గానే వినియోగిస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి…
Read More...

Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900

Good News : దక్షిణ మధ్య రైల్వే లో ఉద్యోగాలు, వేతనం 44,900 మనసాక్షి డెస్క్ : దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. రైల్వే శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది .…
Read More...

Suside : మొబైల్ చూస్తూ కాలయాపన..  ఆ తర్వాత ఆత్మహత్య..!

Suside : మొబైల్ చూస్తూ కాలయాపన..  ఆ తర్వాత ఆత్మహత్య..! లక్షేట్టిపేట్ , (మన సాక్షి); లక్షెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన గుండారపు శ్రీనివాస్(22)సంవత్సరాల వయస్సు గల యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి…
Read More...