Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Alumni : దోస్త్ మేరా దోస్త్.. 17 తర్వాత మధుర జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు..!

Alumni : దోస్త్ మేరా దోస్త్.. 17 తర్వాత మధుర జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు..!

కంగ్టి,  మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2007-2008 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 17 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు పలుకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకే చోట కలుసుకోవడం ఆ పూర్వ విద్యార్థుల్లో ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

MOST READ : 

  1. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  2. Mosquito : మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రమ్మన్నా రావు..!

  3. BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు