Browsing Category

ఖమ్మం జిల్లా

సత్తుపల్లి టు కొత్తగూడెం భారీ కార్ల ర్యాలీ

సత్తుపల్లి టు కొత్తగూడెం భారీ కార్ల ర్యాలీ సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మహాధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వందలాది కార్ల ర్యాలీతో మహాధర్నాకు బయలుదేరిన ఎమ్మెల్యే సండ్ర, పార్టీ శ్రేణులు సత్తుపల్లి,మనసాక్షి: కేంద్ర…
Read More...

సింగరేణి ప్రైవేటీకరణకు వేతిరేకంగా రేపు ధర్నా

సింగరేణి ప్రైవేటీకరణకు వేతిరేకంగా రేపు ధర్నా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం సత్తుపల్లి,మనసాక్షి: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 8వ తేదీన సింగరేణి ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ మహా ధర్నాలు చేపట్టాలని…
Read More...

ముష్టిబండలో మంత్రి పువ్వాడ

ముష్టిబండలో మంత్రి పువ్వాడ దమ్మపేట , మన సాక్షి అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట (మండలం),ముష్టిబండ గ్రామంలోని పెద్ద చెరువు కట్టపై ఉన్న 22 అడుగుల అభయాంజనేయ స్వామి వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,అశ్వారావుపేట…
Read More...

రేపు ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు ఇలా..!

రేపు ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు బీఆర్ఎస్ బహిరంగ సభ వల్ల ట్రాఫిక్ మళ్లింపు ఇలా వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు ఖమ్మం ప్రతినిధి, మనసాక్షి : ఈనెల 18వ తారీకు ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ నిమిత్తం ట్రాఫిక్ వారి ఆంక్షలు,…
Read More...

షర్మిలమ్మ ప్రజాప్రస్థానంలో పాల్గొన్న సోయం వీరభద్రం

షర్మిలమ్మ ప్రజాప్రస్థానంలో పాల్గొన్న సోయం వీరభద్రం దమ్మపేట, మనసాక్షి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిలమ్మ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాప్రస్థానం లో పాల్గోని రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు గడిపల్లి కవిత తో కలిసి…
Read More...

సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే కందాళ విజ్ఞప్తి

సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే కందాళ విజ్ఞప్తి ఆందోళనను విరమించండి. సమస్యలకు సానుకూల పరిష్కారం. ఖమ్మం, మనసాక్షి ప్రతినిధి : ఖమ్మం రూరల్ సిఐని బదిలీ చేయాలని సిపిఐ సోమవారం తలపెట్టిన ఆందోళనను విరమించాలని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్…
Read More...

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు ఖమ్మం(కూసుమంచి) , అక్టోబర్ 7, మనసాక్షి ప్రతినిధికష్టం వస్తె పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకోని రోజులు ఇవి . కానీ కలిసి చదువుకున్న స్నేహితులు తోటి మిత్రుడు దురదృష్ట వశాత్తూ చనిపోయాడు . ఆ…
Read More...

సూది వేసి హత్య కేసులో వీడిన మిస్టరీ

సూది వేసి హత్య కేసులో వీడిన మిస్టరీ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు.. అక్రమ సంబంధంమే హత్యకు కారణం ఖమ్మం (ముదిగొండ) సెప్టెంబర్ 20 మన సాక్షి ప్రతినిధి మండలంలో వల్లభి గ్రామం వద్ద సూది మంది ఇచ్చి షేక్ జమాల్ ను హత్య చేసిన ఘటనలో…
Read More...

రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు చేగొమ్మ విద్యార్థినులు

రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు చేగొమ్మ విద్యార్థినులు ఖమ్మం(కూసుమంచి) సెప్టెంబర్ 20 మనసాక్షి ప్రతినిధి : కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఖో ఖో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు తరఫున జడ్పీహెచ్ఎస్ చేగొమ్మ…
Read More...