Browsing Category

క్రైం

BREAKING : ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి గుంటూరు, మనసాక్షి : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన పలువురిని కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడి…
Read More...

శోభనం రోజు రాత్రే వధూవరుల మృతి.. మిస్టరీ..?

శోభనం రోజు రాత్రే వధూవరుల మృతి.. మిస్టరీ..? మనసాక్షి, వెబ్ డెస్క్: శోభనం రోజు యువజంట కన్ను మూసింది. వధూవరులకు ఇద్దరికి ఒకేసారి గుండెపోటు రావడంతో తెల్లారేసరికి మిగతా జీవులుగా మారారు . పెళ్లయిన రెండు రోజులకే కొత్త జంట కన్ను మూయడంతో…
Read More...

అదుపుతప్పి వాగులో పడ్డ కారు

అదుపుతప్పి వాగులో పడ్డ కారు మంగపేట , మన సాక్షి ములుగు జిల్లా బోరునర్సాపురం గ్రామంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి వాగులో పడింది, ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు, గమనించిన స్థానికులు నీళ్లలో నుంచి కారును బయటకు తీసి, మృతున్ని బయటకు…
Read More...

Suryapet : తెలంగాణాలోనే ఫ్రెండ్లి పోలీస్

తెలంగాణాలోనే ఫ్రెండ్లి పోలీస్ సురక్ష ర్యాలీ నీ పచ్చ జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట , మనసాక్షి యావత్ భారతదేశంలో ఫ్రెండ్లి పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణా లోనే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్…
Read More...

ఒడిశాలో ఘోర ప్రమాదం.. 237 కు పెరిగిన రైలు ప్రమాద మృతులు

ఒడిశాలో ఘోర ప్రమాదం.. 237 కు పెరిగిన రైలు ప్రమాద మృతులు మనసాక్షి ,వెబ్ డెస్క్: ఒడిశాలో రైలు ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. శుక్రవారం రాత్రి వరకు 50 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా తెలిపారు. కాగా ఈ సంఖ్య ప్రస్తుతం 237 మందికి…
Read More...

మునగాల : డివైడర్ ను ఢీ కొట్టిన కారు 

డివైడర్ ను ఢీ కొట్టిన కారు  మునగాల , మనసాక్షి కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన మండల పరిధిలోని మాధవరం గ్రామంలో చోటుచేసుకుంది. మాధవరం గ్రామంలో జాతీయ రహదారి 65పై విజయవాడ నుండి హైదరాబాద్ వైపు…
Read More...

ములుగు : భారీ అగ్ని ప్రమాదం

ములుగు : భారీ అగ్ని ప్రమాదం మంగపేట , మన సాక్షి ములుగు జిల్లా మంగపేట మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది కొత్తూరు మోట్లగూడెం గ్రామ సమీపంలో పొలాల్లో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు భారీగా వ్యాపించడంతో గ్రామంలోని 5 గడ్డి ఇండ్లకు…
Read More...

దుబ్బాక : అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతి

దుబ్బాక : అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతి దుబ్బాక, మనసాక్షి : ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చిట్టాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్సై గంగరాజు తెలిపిన…
Read More...

మహేశ్వరం : అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం

మహేశ్వరం : అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మహేశ్వరం,మన సాక్షి రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం తుక్కు గూడ మున్సిపల్ పరిధలోని సర్దార్ నాగర్ గ్రామంలో ఉదయం ఎమ్మార్వో మహముద్ అలీ సర్దార్ నగర్ గ్రామంలో క్రమంగా నిర్మించిన 21 అక్రమ కట్టడాలను…
Read More...

ములుగు :  నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

ములుగు :  నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్ వాజేడు / వెంకటాపురం, మన సాక్షి: ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సి…
Read More...