Browsing Category

తెలంగాణ

అంతరించిపోతున్న జానపద కళలకు ప్రోత్సాహం

అంతరించిపోతున్న జానపద కళలకు ప్రోత్సాహం జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ జోగు అరవింద్ రెడ్డి గరిడేపల్లి , మనసాక్షి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మహిళల డప్పు నేర్చుకుంటున్న మహిళలకు సోమవారం ఉదయం జోగు…
Read More...

వేములపల్లి : తమ్మినేనికి ఘన స్వాగతం 

వేములపల్లి : తమ్మినేనికి ఘన స్వాగతం  వేములపల్లి, మన సాక్షి నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం సీపీఎం పార్టీ కార్యాలయం దగ్గర సిపిఐ ఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు , మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికు , సిపిఎం పార్టీ ఎంపిటిసి…
Read More...

సూర్యాపేట : షాపింగ్ మాల్స్ ఎదుట ఆశ్చర్యపోయేలా మున్సిపల్ సిబ్బంది వినూతన నిరసన ఎందుకో ..?

షాపింగ్ కాంప్లెక్స్ ల ముందు మున్సిపల్ సిబ్బంది వినూతన నిరసన ఎందుకో . సూర్యాపేట , మనసాక్షి ; సూర్యాపేట జిల్లా కేంద్రమైన మున్సిపాలిటీలో మున్సిపల్ బిల్ కలెక్టర్లు , సిబ్బంది షాపింగ్ మాల్స్ వద్ద వినూతన నిరసన కార్యక్రమం…
Read More...

గొర్రెల మంద పై కుక్కల దాడి

కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత చౌటుప్పల్. మన సాక్షి : గొర్రెల మందపై కుక్కలు దాడి చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రం జై కేసారం గ్రామంలో ఆదివారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. …
Read More...

మిర్యాలగూడ : చదువు కోసం వెళ్లి.. ఎక్కడున్నాడో ఏమో…? 43 ఏళ్ల తర్వాత ఇంటికి

మిర్యాలగూడ : చదువు కోసం వెళ్లి.. ఎక్కడున్నాడో ఏమో...? 43 ఏళ్ల తర్వాత ఇంటికి కుటుంబ సభ్యుల, బంధువుల ఆనందం, భావోద్వేగం ఆయనను చూసేందుకు పలు గ్రామాల నుంచి రాక మిర్యాలగూడ, మనసాక్షి: చదువుకుంటానని వెళ్లి.. 43 ఏళ్ల తర్వాత ఆ యువకుడు…
Read More...

మిర్యాలగూడ : బి ఎల్ ఆర్ ఆధ్వర్యంలో జోడోయాత్ర ప్రారంభం

మిర్యాలగూడ : బి ఎల్ ఆర్ ఆధ్వర్యంలో జోడోయాత్ర ప్రారంభం రాహుల్ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికే ప్రమాదం నల్గొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి జోడో యాత్రకు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు వేములపల్లి, మన సాక్షి నల్గొండ జిల్లా…
Read More...

మిర్యాలగూడ : బహిరంగ సభను తలపించేలా ఆత్మీయ సమ్మేళనం

మిర్యాలగూడ : బహిరంగ సభను తలపించేలా ఆత్మీయ సమ్మేళనం మిర్యాలగూడ, మనసాక్షి: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేపట్టే ఆత్మీయ సమ్మేళనాలకు భారీ స్పందన ఇస్తుంది. 10 గ్రామాలకు ఒక సమ్మేళనం చొప్పున స్థానిక నల్లమోతు భాస్కర్ రావు…
Read More...

BREAKING : కోదాడ : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

కోదాడ : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కోదాడ , మనసాక్షి: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయంయాయి. వివరాల ప్రకారం .…
Read More...

విద్యాలయాలు సరస్వతి నిలయాలు

విద్యాలయాలు సరస్వతి నిలయాలు -తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు చౌటుప్పల్, మన సాక్షి. చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని మై చోటా పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమమును శనివారం రాత్రి పాఠశాల ఆవరణంలో పాఠశాల…
Read More...

విద్యుత్ చార్జీలు పెంచడమంటే ప్రజల ను మోసం చేయడమే

విద్యుత్ చార్జీలు పెంచడమంటే ప్రజల ను మోసం చేయడమే పీకేలోడ్ అవర్స్ చార్జీల పెంపకం ప్రగతిశీల నిర్ణయం కాదు విద్యుత్ చార్జీల భారం మోపడమంటే దేశ ప్రగతికి అడ్డుకోవడమే కేంద్ర నిర్ణయాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తాం పేదల పై భారం వేయడాన్ని…
Read More...