Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
Hyderabad : మంత్రి ఉత్తమ్ ను పరామర్శించిన పాడి కౌశిక్ రెడ్డి..!
Hyderabad : మంత్రి ఉత్తమ్ ను పరామర్శించిన పాడి కౌశిక్ రెడ్డి..!
మన సాక్షి, హైదరాబాద్ :
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు.
కాగా పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సోదరుడు. కాగా ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబంలో తీవ్ర విచారం. మా పెదనాన్న పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో మరణించారని పేర్కొన్నారు.
LATEST UPDATE :
-
Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త.. వారికోసం తెలంగాణ దర్శిని..!
-
Dussehra Offer : దసరా బంపర్ ఆఫర్.. 51 కొట్టు మేకపోతును పట్టు..!
-
District collector : వికలాంగుల సర్టిఫికెట్లలో అక్రమాలు.. విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Hydra : హైడ్రా బాధితులకు అండగా ఉంటా.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ప్రకటన..!









