Viral Video : పీహెచ్డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్మకం.. వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఏం చేశారంటే..!
Viral Video : పీహెచ్డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్మకం.. వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఏం చేశారంటే..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కొంతమంది తాము ఎంత చదివినా.. ఎంత సంపాదించినా.. ఏమాత్రం పొంగి పోరు. అలాంటివారు సమాజంలో ఎక్కడో ఒకచోట ఉంటారు. తాను చేసే వృత్తిపై గౌరవంగా ఉండడంతో పాటు ఏ స్థాయిలో ఉన్నా కూడా వృత్తిని మర్చిపోరు అని ఓ యువకుడు నిరూపించాడు.
చెన్నైలో ఓ యువకుడు పీహెచ్డీ చేస్తూనే చికెన్ పకోడీ అమ్ముతున్న వీడియో వైరల్ గా మారింది. ఆ విద్యార్థి పై ఓ విదేశీయుడు చేసిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. యూనిక్ ఇండియా అంటూ ఆనంద్ మహేంద్ర ఆ యువకుడిని అభినందించాడు.
తాను చికెన్ పకోడీ చేయడంతో పాటు ఆ కుర్రాడు రీసెర్చ్ చేసే పేపర్లను గర్వంగా చూపించాడు. ఆనంద్ మహేంద్ర తన ఎక్స్ ఖాతాలో ఆ యువకుడి వీడియోను షేర్ చేయడం వల్ల నెట్టింట్లో వైరల్ గా మారింది.
MOST READ :
-
Health : ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంట్లో తయారుచేసిన పానీయాలు.. గుండె, మూత్రపిండాలు భద్రం..!
-
కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
-
Paddy : వరిలో నూతన వంగడం, 45 రోజులకే పొట్ట దశకు.. పరిశీలించిన శాస్త్రవేత్తలు..!
This clip went viral a while ago.
An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.
What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his… pic.twitter.com/e9zMizTJwG
— anand mahindra (@anandmahindra) October 4, 2024









