Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణములుగు జిల్లా

రెవెన్యూ డివిజన్ గా ఏటూరు నాగారం.. ఆమోదించిన క్యాబినెట్..!

రెవెన్యూ డివిజన్ గా ఏటూరు నాగారం.. ఆమోదించిన క్యాబినెట్..!

ములుగు , మన సాక్షి ప్రతినిధి ;

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని మంత్రి మండలి ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఏటూరునాగారం వ్యాప్తంగా బాణసంచాలు కాల్చుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు