Breaking Newsతెలంగాణరాజకీయంవైద్యంహైదరాబాద్

Breaking : మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు..!

Breaking : మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు..!

మన సాక్షి, హైదరాబాద్ :

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నది.

MOST READ : 

మరిన్ని వార్తలు