Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

రేపు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం.. బీఆర్ఎస్ పిలుపు..!

రేపు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దగ్ధం.. బీఆర్ఎస్ పిలుపు..!

మన సాక్షి , హైదరాబాద్ :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.

అధికార, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆ వ్యాఖ్యలను సమాజమంతా ఖండించాల్సి అవసరం ఉందని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

ALSO READ : 

NALGONDA : అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!

Telangana : ఆడబిడ్డలను అవమానిస్తారా.., అన్ ఫిట్ సీఎం, రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

 

 

మరిన్ని వార్తలు