TOP STORIESBreaking Newsజాతీయం
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్న టాక్స్ పేయర్లకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది.
అయితే ఆదాయపన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపు దారులకు ఇకమీదట ఒకే లావాదేవీలో 5 లక్షల రూపాయల మేరకు చెల్లించే విధంగా అవకాశం కల్పించింది. గతంలో ఆ పరిమితి కేవలం ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఐదు లక్షల రూపాయల వరకు పెంచింది. పరపతి విధాన నిర్ణయాల మేరకు ఆర్బిఐ ఈ కీలక ప్రకటన జారీ చేసింది.
ALSO READ :
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!









