Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : శివాని హైస్కూల్లో.. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

Miryalaguda : శివాని హైస్కూల్లో.. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శివాని హైస్కూల్లో గురువారం బాలల దినోత్సవం సందర్భంగా సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.

ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కుందూరు శ్యాంసుందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు