ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయంవ్యవసాయం
నడుము లోతు నీటిలోకి దిగి షర్మిల వినూతన నిరసన..!
నడుము లోతు నీటిలోకి దిగి షర్మిల వినూతన నిరసన..!
మన సాక్షి :
వర్షాలకు పంట పొలాలు మునిగిపోవడంతో నడుము లోతు నీళ్లలోకి దిగి ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి వినూతన నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నందమూరి గ్రామాలలో ఆమె బుధవారం పంట పొలాలను పరిశీలించారు. పంట పొలాలు వాగులో మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో ఆమె వాగులోకి నడుములోతు నీళ్లలోకి దిగి నిరసన తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ALSO READ :
- సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు.. సాగుకు సిద్ధమైన రైతాంగం..!
- Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!
- BUDGET 2024: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు, ఉద్యోగాలకు భారీ ప్రోత్సాహం.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు
- Budget 2024 : ఆ రంగంలోకి మొదటిసారిగా ప్రవేశిస్తున్న వారందరికీ ప్రభుత్వం ఒక నెల వేతనం.. ఆకర్షణీయమైన పాలసీ..!









