TPCC : నేడు ప్రజాభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. హాట్ టాపిక్స్..!
TPCC : నేడు ప్రజాభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. హాట్ టాపిక్స్..!
హైదరాబాద్, మన సాక్షి :
టిపిసిసి కార్యవర్గ సమావేశం బుధవారం ప్రజాభవన్ లో జరగనున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిపిసిసి కార్యవర్గం సమావేశం కావడం ఇది తొలిసారి. అందరికీ ఈ సమావేశంపై ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంతో పాటు పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీలో చర్చ జరగనున్నది. మొదటిసారి ఈ సమావేశం నిర్వహించడం వల్ల హాట్ టాపిక్స్ ఉంటాయని నాయకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!
ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!









