Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Municipal Commissioner : నేడు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా బంద్..!
Municipal Commissioner : నేడు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా బంద్..!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో బాపూజీ నగర్ సంపు వద్ద ట్రాన్స్ఫారం రిపేరు కారణంగా 6 తేదీ మంచినీటి సరఫరా బంద్ అయింది. దేవరకొండ పట్టణమునకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా జరగదని మున్సిపల్ కమిషనర్ ఎస్ భాస్కర్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
పట్టణ ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే యధావిధిగా నీటి సరఫరా పునరుద్దరిస్తామని, ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
MOST READ :
-
Miryalaguda : గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం.. డిఎల్పీపిఓ విచారణ, రికార్డులు స్వాధీనం..!
-
BIG BREAKING : చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. నల్గొండలో బోల్తా..!
-
Rythu Bharosa : రైతు భరోసా కోసం ఎదురుచూపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం, డబ్బులు పడేది అప్పుడే..!
-
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలాఖరు లోపు వారికే ఇందిరమ్మ ఇండ్లు..!









