క్రైంBreaking Newsఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఐదుగురు మృతి..!

ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో బోల్తా పడి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఐదుగురు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో బోల్తా పడి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతగిరి మండలం తుమ్మలవలస వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తాపడటంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు విజయనగరం జిల్లా చింతాడ వాసులుగా తెలుస్తుంది. కూలీ పనుల కోసం అరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వార్తలు కూడా చదవండి : 

మరిన్ని వార్తలు