Breaking Newsతెలంగాణరాజకీయం

KCR : ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కెసిఆర్ ఏం చెప్పారో..!

KCR : ముగిసిన కాళేశ్వరం కమిషన్ విచారణ.. కెసిఆర్ ఏం చెప్పారో..!

మన సాక్షి, హైదరాబాద్ :

కాళేశ్వరం కమిషన్ విచారణ బుధవారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు ఆయనను విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు ప్రశ్నలను కేసీఆర్ ను కమిషన్ చైర్మన్ ఘోష్ ప్రశ్నించారు. అయితే కమిషన్ చైర్మన్ కు కేసిఆర్ పలు డాక్యుమెంట్లను అందించారు. ఆ తర్వాత విచారణ ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం కెసిఆర్ బి ఆర్ కె భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

MOST READ :

  1. TG News : కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన కేసీఆర్.. కొనసాగుతున్న ముఖాముఖి..!

  2. Penpahad : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు భాగస్వామ్యం కావాలి..!

  3. Annamaya : దాడిలో ఇరువర్గాలపై కేసులు నమోదు..!

  4. Gold Price : వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

  5. Kavitha : ఎమ్మెల్సీ కవిత అరెస్టు..!

మరిన్ని వార్తలు