Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

BREAKING : ఆర్డిఓతో సహా మరో ఇద్దరు అధికారుల సస్పెండ్..?

BREAKING : ఆర్డిఓతో సహా మరో ఇద్దరు అధికారుల సస్పెండ్..?

మన సాక్షి , మదనపల్లి :

ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులపై వేటు వేసింది. మదనపల్లి ప్రస్తుత ఆర్డిఓ హరిప్రసాద్, మాజీ ఆర్డిఓ మురళి తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ని సస్పెన్షన్ చేసింది. ఈ కేస్ పై ప్రభుత్వం మరి కొంతమంది పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

రాజకీయ నాయకుల హస్తం .?

మదనపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం విషయంపై ప్రభుత్వం సీరియస్ గా విచారణ జరుగుతుంది. ఈ సంఘటనలో అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా భావిస్తుంది. ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరెవరున్నారని పరిశీలించి అందరిపై వేటు వేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : 

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!

మరిన్ని వార్తలు