తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

హిమాయత్ సాగర్ దిగువన అప్రమత్తంగా ఉండాలి.. జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

హిమాయత్ సాగర్ దిగువన అప్రమత్తంగా ఉండాలి.. జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

హిమాయత్ సాగర్ జలాశయం నీటి మట్టాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయం కు భారీ వరద వస్తుండటంతో ఆర్ డి ఓ వెంకటరెడ్డి. జలమండలి అధికారులు జి ఎమ్, ఎజీ ఎమ్ మరియు కమీషనర్ శరత్ చంద్రలతో కలిసి పర్యటించారు.

ప్రస్తుత నీటి మట్టని పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

LATEST UPDATE : 

Srisailam : శ్రీశైలంకు వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, సాగర్ కు 4 లక్షల క్యూసెక్కులు.. Latest Update

Nirmal : కడెం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటి విడుదల.. సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల..!

Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ఖాతాలలోకి డబ్బులు..!

నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

మరిన్ని వార్తలు