Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

BhuBharati : రేపు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన..!

BhuBharati : రేపు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన..!

మందమర్రి రూరల్, మానసాక్షి :

కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంపై 23న (బుధవారం) మధ్యాహ్నం రెండు గంటల కు సన్రోన్ పల్లి వద్దగల కె ఆర్ ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ద్వారా ఆర్ ఓ ఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమర్రి మండల తహసిల్దార్ సతీష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

మందమర్రి మండల ప్రజలు, రైతు సోదరులు  మండల పరిధిలోని అధికారులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి  సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

MOST READ : 

  1. Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!

  2. Coolers : కూలర్ కు రూ.15000 చెల్లించాల్సిన అవసరం లేదు.. రూ. 500లకే..!

  3. TG News : 100 ఏళ్లు పనికొచ్చేలా భూభారతి చట్టం.. జిల్లాకు ఓ మండలం పైలెట్ ప్రాజెక్టు.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

  4. District collector : ప్రతి రైతుకు భూభారతితో న్యాయం.. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్..!

  5. Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!

మరిన్ని వార్తలు