నల్గొండBreaking Newsక్రైంజిల్లా వార్తలు

Nalgonda : తాళ్లతో క్రూరంగా బంధించి.. పశువుల తరలింపు..!

Nalgonda : తాళ్లతో క్రూరంగా బంధించి.. పశువుల తరలింపు..!

కొండమల్లేపల్లి, మన సాక్షి :

తాళ్లతో క్రూరంగా బంధించి అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్న ఘటన మంగళవారం కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రామ్మూర్తి సిబ్బంది చెన్నారం గేటు వద్ద అక్రమంగా పశువుల రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు వెళ్లి తనిఖీలు నిర్వహించగా ఓ మినీ డీసీఎం పట్టుకొని తనిఖీ చేయగా అందులో 16 గోవులు ఉన్నట్లు గుర్తించారు.

ఆ మినీ డీసీఎంను సీజ్ చేసి పశువులను నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ లోని గురునానక్ గోశాలకు పంపించి ఇద్దరు వ్యక్తులు యాచారపు రమేష్ యాచారపు శేఖర్ ను పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.అక్రమంగా పశువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది.

ఇవి కూడా చదవండి : 

  1. PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత..!

  2. Suryapet : చేతికొచ్చే పంట.. పశువుల పాలాయె.. అడుగంటిన బోర్లు, ఎండిన పొలాలు..!

  3. Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!

  4. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు