తెలంగాణBreaking News

TG News : తెలంగాణ బియ్యం తొలి రవాణా.. కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి..!

TG News : తెలంగాణ బియ్యం తొలి రవాణా.. కాకినాడ పోర్టు నుండి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి..!

హుజుర్నగర్, (మనసాక్షి):

ప్రపంచ బియ్యం ఎగుమతి మార్కెట్‌లో తెలంగాణ చారిత్రాత్మక అడుగుపెట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యం ఫిలిప్పీన్స్‌కు వెళ్లనుండగా, ఈరోజు కాకినాడ పోర్టు నుంచి మొదటి సరుకును పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల సంస్థ సీనియర్ అధికారులు, ఫిలిప్పీన్స్ ప్రతినిధి బృందం సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ బియ్యం అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెడుతుండటం రాష్ట్ర ఆర్థిక రంగానికి కొత్త అవకాశాలను తెరవనుందని అధికారులు తెలిపారు.

MOST READ :

TG News : ఓ ఇంటి నుంచి వింతైన వాసన.. చెక్ చేసి ఖంగుతిన్న అధికారులు..!

Toll Tax : టోల్ టాక్స్ తగ్గిందోచ్.. వాహనదారులకు భారీ ఊరట..!

CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!

TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!

మరిన్ని వార్తలు