Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు
మూగవాడి ఎర్రపల్లె లో సంక్రాంతి పండుగ.. పాల్గొన్న వైసీపీ నాయుకులు జయరామిరెడ్డి..!
మూగవాడి ఎర్రపల్లె లో సంక్రాంతి పండుగ.. పాల్గొన్న వైసీపీ నాయుకులు జయరామిరెడ్డి..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ ఎర్రపల్లె గ్రామంలోబుదవారం జరిగిన సంక్రాంతి మరియు దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వైసీపీ సీనియర్ నాయకులు అరికల జయరామిరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు తిమ్మారెడ్డి నాయకులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్బంగా జయరామిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీపోత్సవంకు నాకు ఆహ్వానం పలికిన తిమ్మారెడ్డి కి అభినందనలు తెలిపారు. గ్రామంలోని ప్రజలకు ఎల్లప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానన్నారు.
ఈ పండుగ కార్యక్రమంలో జయరామిరెడ్డి, తిమ్మారెడ్డి,బుడ్డారెడ్డి, బసవరాజు, మక్తియర్ గొల్లపల్లె నాగరాజ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Additional Collector : స్త్రీ నిధి బకాయిలను పూర్తిగా చెల్లించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!
-
Maha Kumbha mela : మహా కుంభమేళా లో అపశృతి.. ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాట..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయో.. తెలుసుకుందామా..!









