Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

చేవెళ్ల, మన సాక్షి :

రంగారెడ్డి  జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు.

మృతుల వివరాలు..👇

* దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్

* తారిబాయ్ (45), దన్నారమ్ తండా

* కల్పన (45), బోరబండ

* బచ్చన్ నాగమణి (55), భానూరు

* ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా

* మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్

* గుర్రాల అభిత (21), యాలాల్

* గోగుల గుణమ్మ, బోరబండ

* షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు

* తబస్సుమ్ జహాన్, తాండూరు

*క్షతగాత్రులు..👇*

* వెంకటయ్య

* బుచ్చిబాబు-దన్నారమ్ తండా

* అబ్దుల్ రజాక్-హైదరాబాద్

* వెన్నెల

* సుజాత

* అశోక్

* రవి

* శ్రీను- తాండూరు

* నందిని- తాండూరు

* బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)

* ప్రేరణ- వికారాబాద్

* సాయి

* అక్రమ్-తాండూరు

* అస్లామ్-తాండూరు

MOST READ :

  1. Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

  2. Suspended : జిల్లా విద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్..! 

  3. TG News : గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!

మరిన్ని వార్తలు