Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : శివాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీ..!
Miryalaguda : శివాలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీ..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డు శివాలయం ఆలయంలో శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు తాళం పగలగొట్టి మూడు పంచలోహ విగ్రహాలు, శతగోపం దొంగలించారు. ఈ విషయం పై ఆలయ పూజారి వీరభద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పి.లోకేష్ తెలిపారు. సుమారు 60 వేల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేసినట్టు తెలియజేశారు.
MOST READ :
-
Cm Revanth Reddy : ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే నల్లగొండ నిర్లక్ష్యం..!
-
Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభలో కీలక ప్రకటన..!
-
Miryalaguda : యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం.. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్ కు అనుసంధానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!









