Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్

ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

హైదరాబాద్, మన సాక్షి:

సికింద్రాబాద్‌లోని తహశీల్దార్ కార్యాలయంలో  లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. మూడు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా మొదటి విడతగా లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

ఫిర్యాదుదారుడి ఆస్తిపై జారీ చేసిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోకుండా ఉండటానికి నిందితులైన మండల సర్వేయర్ కాలువ కిరణ్ కుమార్, చైన్ మెన్ మేకల భాస్కర్ లంచం డిమాండ్ చేశారని ACB అధికారులు తెలిపారు. మొదటి విడతగా రూ.1 లక్ష తీసుకుంటుండగా వారు ACBకి పట్టుబడ్డారు.

MOST READ : 

  1. Penpahad : ఆర్డీవో హెచ్చరిక.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు..!

  2. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

  3. Kangti : మనసాక్షి ఎఫెక్ట్.. అధికారుల స్పందన.. హ్యాండ్ పంప్ మరమ్మతులు..! 

  4. Adhaar : రైతులకు ఆ సమయంలో ఆధార్ కార్డు వెంట తప్పనిసరి..!

మరిన్ని వార్తలు