Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!
Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. రైతులకు బ్యాంకులలో అందజేసే రుణాలపై వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దాంతో రైతులకు 2 లక్షల రూపాయల వరకు చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఉపశమనం కలగనున్నది.
ఈ విషయంపై ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న, సన్న కారు రైతులకు ఎలాంటి షూరిటీ లేకుండానే రుణాలు ఇచ్చే పరిమితిని రెండు లక్షల రూపాయల వరకు పెంచింది. గతంలో 1. 66 లక్షల రూపాయలు ఉండగా ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత తరుణంలో అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని చిన్న, సన్నకారు రైతులకు ఊరట కలిగించే విధంగా 2 లక్షల రూపాయల వరకు రుణం పెంచింది. 2019వ సంవత్సరంలో కూడా రుణ పరిమితిని పెంచింది. ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానివల్ల అనేక మంది రైతులకు ఉపశమనం కలగనున్నది.
MOST READ :
-
Thirumala : తిరుమల కొండ పైన ఓ భక్తుడు స్టీల్ కడియం కొనుగోలు చేశాడు.. రూమ్ కి వెళ్లి చూసి షాక్ అయ్యాడు..!
-
Hyderabad : తెల్లవారుజామున ఘోరం.. చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు యువకుల జల సమాధి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!









