Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!

TG News : ప్రయాణికులకు భారీ షాక్.. బస్ చార్జీల పెంపు..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు TGSRTC ఆర్టీసీ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. సిటీ బస్సుల్లో చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే సిటీ బస్సులో చార్జీలను పెంచుతున్నట్లు పేర్కొన్నది.
అన్ని రకాల సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ – ఆర్డినరీ, ఈ – ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసి సర్వీసులలో కూడా చార్జీలను పెంచుతున్నట్లు పేర్కొన్నది.
మొదటి మూడు స్టేజీల వరకు 5 రూపాయలను, నాలుగవ స్టేజి నుంచి 10 రూపాయలను అదనంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నది. పెరిగిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
MOST READ :
-
Post Office : తపాలా శాఖ కొత్త పథకాలు.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు..!
-
MPDO : సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ పై అవగాహన..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!









