Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
Annamayya : మదనపల్లె గుర్రంకొండ ఘటనలో ప్రేమోన్మాది అరెస్ట్..!
Annamayya : మదనపల్లె గుర్రంకొండ ఘటనలో ప్రేమోన్మాది అరెస్ట్..!
రామసముద్రం, (అన్నమయ్య) మన సాక్షి :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో ప్రేమోన్మదిని 24గంటలు తిరగకనే అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం, ప్యారంపల్లెలో గౌతమిపై శుక్రవారం ఉదయం మదనపల్లె ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఘటనలో 24గంటలు కూడా తిరగకనే పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను శనివారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ వేంకటాద్రి, డిఎస్పీ కొండయ్యనాయడులు తెలిపారు.
MOST READ :









