Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

రోడ్డు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం, ఎమ్మెల్యే భాస్కరరావుకు కెసిఆర్ ఫోన్

రోడ్డు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం, ఎమ్మెల్యే భాస్కరరావుకు కెసిఆర్ ఫోన్

హైదరాబాద్, మనసాక్షి :

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పొందుగుల వద్ద ఆటో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు. క్షతగాత్రులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు .

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో కెసిఆర్ ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

మరిన్ని వార్తలు