Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటేత్తిన భక్త కోటి..!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటేత్తిన భక్త కోటి..!

భీంగల్, మన సాక్షి :

వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆర్థరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.భీంగల్ మండలం చేంగల్ గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.

ఉదయం 5 గంటల నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తుల కిటకిటలతో గ్రామం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

MOST READ :.

WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!

TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Ration Card| రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. షాపుకు వెళ్లాల్సిన పనిలేదు..!

మరిన్ని వార్తలు