తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం..!

Miryalaguda : దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం..!

మిర్యాలగూడ, మన సాక్షి..!

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 800 MW సామర్థ్యం కలిగిన యూనిట్ -1 ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తో కలిసి శుక్రవారం జాతికి అంకితం చేశారు. 970 కోట్ల రూపాయల వ్యయంతో పవర్ ప్లాంట్ లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్ కో సి ఎం డి డాక్టర్ హరీష్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

  1. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

  2. Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

  3. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  4. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు