తెలంగాణBreaking Newsవ్యవసాయంసంక్షేమం

TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!

TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో భూమి లేని రైతులకు ప్రభుత్వం వారి శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. భూమిలేని నిరుపేద రైతులకు అసైన్డ్ భూములపై హక్కు కల్పిస్తూ వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించిన ప్రకటన జూన్ 2వ తేదీన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాంతో పాటు భూభారతి లో పొరపాట్లు జరగకుండా చూడాలని, గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

MOST READ NEWS : 

  1. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

  2. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  3. Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

మరిన్ని వార్తలు