Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్
TG News : నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు..!
TG News : నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు..!
మన సాక్షి, హైదరాబాద్ :
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా రాష్ట్రంలో వారం రోజులపాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
MOST READ :
-
PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : నిన్న తగ్గింది.. మళ్లీ పెరిగింది.. నేడు బంగారం ధరలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు సీలింగ్.. మీరు అర్హులేనా, లేటెస్ట్ అప్డేట్..!
-
Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!









