Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా
పిడుగుపాటుకు కాడెద్దు మృతి
పిడుగుపాటుకు కాడెద్దు మృతి
గుండాల , మన సాక్షి:
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల బుధవారం సాయంత్రం పడిన పిడుగుపాటుకు మండలంలోని మరిపడగ గ్రామానికి చెందిన కొండ బోయిన మంకయ్య అనే రైతుకు చెందిన కాడేద్దుఅక్కడికక్కడే మృతి చెందింది.
.పిడుగుపాటుకు సమీపంలోనే రైతు మంకయ్య ఉన్నప్పటికీ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగలిగాడు . దాని విలువ సుమారుగా 60,000 పైచిలుకు ఉంటుంది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి. ఆదుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కువిజ్ఞప్తి చేశారు









