క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : పిడుగు పడి మహిళ మృతి..!

Suryapet : పిడుగు పడి మహిళ మృతి..!

నడిగూడెం, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో నడిగూడెంలో పిడుగు పడి మహిళ మృతి చెందిన సంఘటన జరిగినది. మండల కేంద్రంలోని. గ్రామ చివారు ప్రాంతంలోని గట్టు మైసమ్మ వద్ద సోమవారం కురిసిన వర్షానికి గాను పిడుగు పడి మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన మామిడి రమణ (22) మృతి చెందారు. ఆమె మృతి పట్ల గ్రామంలో విషాద శాయాలు అలుముకున్నాయి. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు