Breaking Newsతెలంగాణవైద్యంసినిమాహైదరాబాద్
Hyderabad : ఫిలిం సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా శాలిని జాదవ్..!
Hyderabad : ఫిలిం సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా శాలిని జాదవ్..!
శంకర్పల్లి (మన సాక్షి):
ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా శాలిని జాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ సమాచార శాఖ రాష్ట్ర రీజినల్ అధికారి షిఫాలీ కుమార్ ఆమెకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉంటారు.
ఈ సందర్భంగా శాలిని జాదవ్ మాట్లాడుతూ మహిళల కోసం చేసిన సేవలను గుర్తించి ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని ఆమె పేర్కొన్నారు.
ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా జనహితం కోరే సినిమాలు రూపొందే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. తాను మహిళల కొరకు చేస్తున్న సేవలకు తన భర్త ఎంతో సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
MOST READ :
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు రెడీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!
-
TG News : రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాలలో రూ. 6వేలు..!
-
Dharani : తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ముటేషన్ల కోసం.. సరికొత్త సేవలు..!









