Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : ఫోన్ చేయగానే స్పందన.. ప్రాణదాత గా గోదాల..!
రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అన్న నినాదంతో ఎల్లప్పుడూ ఆపద సమయంలో బ్లడ్ అవసరమయ్యే పేషెంట్లకు ఫోన్ చేయగానే స్పందిస్తూ రక్తదానం చేస్తున్న 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ఇప్పటివరకు ఎంతో మందికి రక్తదానం చేశాడు.

Miryalaguda : ఫోన్ చేయగానే స్పందన.. ప్రాణదాత గా గోదాల..!
మిర్యాలగూడ, మన సాక్షి:
రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి అన్న నినాదంతో ఎల్లప్పుడూ ఆపద సమయంలో బ్లడ్ అవసరమయ్యే పేషెంట్లకు ఫోన్ చేయగానే స్పందిస్తూ రక్తదానం చేస్తున్న 25 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ఇప్పటివరకు ఎంతో మందికి రక్తదానం చేశాడు. మంగళవారం జ్యోతి హాస్పిటల్ లో పేషంట్ కి రక్తం అవసరం ఉందని ఫోన్ చేయగానే వెంటనే అక్కడికి వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు 11 సార్లు రక్తదానం చేశాను అని అన్నారు ఆపద సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిజేఆర్ యువసేన రాథోడ్ శ్రీనివాస్, యశ్వంత్ తాళ్లపల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
MOST READ
- District collector : పదేళ్ల తర్వాత మారుమూల గిరిజన ప్రాంతమైన పొగిళ్లను సందర్శించిన జిల్లా కలెక్టర్..!
- Gold Price : బంగారం ధరలు భారీగా పతనం.. లక్షకు చేరువగా..!
- Driving Test : డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఇక కఠినతరం.. ఏప్రిల్ నుంచి అమలు..!
- TS News : బిల్డర్స్ కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. భవన నిర్మాణం రూల్స్ లో కీలక మార్పులు..!









