క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఉప్పువాగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తున్న లారీ, ని మిర్యాలగూడ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి.
ఘటన స్థలానికి చేరుకున్న దేవరకొండ స్టేషన్ ఎస్ హెచ్ ఓ నర్సింహులు గాయపడిన వారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
MOST READ :
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
AP NEWS : మరీ ఇంత దారుణమా.. చదవట్లేదని కొడుకులను చంపిన తండ్రి..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
District Sp : ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!
-
Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!









