Breaking Newsతెలంగాణవ్యవసాయం
Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!

Cotton : నేటి నుండి పత్తి కొనుగోళ్లు నిరవదిక బంద్.. ఎందుకంటే..!
నారాయణపేట టౌన్, మన సాక్షి:
ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోలు బంద్ పాటిస్తున్నట్లు పత్తి అసోసియేషన్ ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు పోతిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సి సి ఐ సి ఎండి, ఇతర అధికారులతో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఈ నెల 17 నుంచి నిరవధిక సమ్మె బంద్ కొనసాగుతుందని తెలిపారు. ఈ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
MOST READ :
-
Bus Fire : మరో బస్సు దగ్ధం.. 42 మంది సజీవ దహనం..!
-
TG News : సిపి సజ్జనార్ సంచలన ప్రకటన.. ఐ బొమ్మ రవి వద్ద లక్షలమంది డాటా..!
-
Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!









