Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Devarakonda : కబేలాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత..!

Devarakonda : కబేలాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత..!

చింతపల్లి, మన సాక్షి :

మల్లేపల్లి నుండి హైదరాబాదుకు రెండు వాహనాలలో ఆదివారం సాయంత్రం చింతపల్లి పోలీసులు రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తుండగా (TSO6UA8158) నెంబర్ గల మహేంద్ర బొలెరో గూడ్స్ వాహనంలో,(TS31T6905) అశోక్ లీ ల్యాండ్ వాహనాలలో హైదరాబాదులోని కబేలాలకు అక్రమంగా తరలిస్తున్నారు.

12 పశువులను లేగ దూడలను చింతపల్లి పోలీస్ లు పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. యాదయ్య పేర్కొన్నారు. పట్టుకున్న పశువులను నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ గ్రామంలోని గురునానక్ గోశాలకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు