Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : అర్ధరాత్రి గిరిజన మహిళపై దాడి.. దోపిడీ..!
Nalgonda : అర్ధరాత్రి గిరిజన మహిళపై దాడి.. దోపిడీ..!
చింతపల్లి, మన సాక్షి:
అర్ధరాత్రి గిరిజన వృద్ధ మహిళపై దాడి చేసి 8 తులాల బంగారం అపహరించి న సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండల పరిధిలోని రాజ్య నాయక్ తండాకు చెందిన వడ్త్యా ముత్యాలి 70 సంవత్సరాల వయసుగల ఆమె ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది.
రాత్రి సమయంలో2 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి మెడలో, బీరువాలో ఉన్న 8 తులాల బంగారం, ఇతర వస్తువులు 20 తులాల వెండి, ఒక 1,50,000 ల నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లారు. బాధితురాలు కుమారుడు వడ్ద్య భాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.యాదయ్య పేర్కొన్నారు.
MOST READ :
-
TG News : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్..!
-
Miryalaguda : మన సాక్షి పత్రికకు పెరిగిన ఆదరణ.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!
-
WhatsApp : ఒకే నెంబర్ తో రెండు ఫోన్లలో వాట్సప్ వినియోగం.. ఎలానో తెలుసుకుందాం..!
-
Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!









