Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న తల్లి, కొడుకు..!

మల్కాజిగిరి ఆనంద్ భాగ్ కు చెందిన తల్లీ, కుమారుడు కీ-బోర్డు వాయించడంలో ప్రతిభ చూపి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించుకున్నారు.

Hyderabad : గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న తల్లి, కొడుకు..!

నాచారం, మన సాక్షి:

మల్కాజిగిరి ఆనంద్ భాగ్ కు చెందిన తల్లీ, కుమారుడు కీ-బోర్డు వాయించడంలో
ప్రతిభ చూపి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించుకున్నారు. ఎవిలిన్ గీత గృహిణి.. ఆమె కుమారుడు జోయల్ లెమ్యూల్ మేల్కండ నాలుగో తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న ఓ మ్యూజిక్ స్కూల్లో కీబోర్డు వాయించడంలో శిక్షణ పొందుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 2న సికింద్రాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు 22 దేశాలకు చెందిన 2 వేల మందికి కీ-బోర్డు వాయించడంపై పోటీ నిర్వహించారు. ఇందులో 777 మంది ఉత్తమ ప్రతిభావంతులను ఎంపిక చేశారు. వారికి ఇటీవల గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన ‘గిన్నిస్ అచీవర్స్ మీట్ లో ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు