Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
మేడ్చల్ లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!
మేడ్చల్ లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!
మన సాక్షి , హైదరాబాద్ :
మేడ్చల్ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఓ బైక్ పైకి లారీ దూసుకెళ్లింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, కుమార్తె మృతిచెందగా కుమారునికి తీవ్ర గాలయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తులు చేసుకోవాలా.. మీరు అర్హులేనా..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు.. అర్హతలు ఇవే.. మీరు అర్హులేనా..!
-
Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!
-
Holidays : సంక్రాంతి సెలవుల్లో మార్పులు.. ప్రకటించిన విద్యాశాఖ..!









