TOP STORIESBreaking Newsసంక్షేమం
Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!
Ration Shops : రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ.. తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో పేద ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త తెలియజేసింది. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం బోనస్ ప్రకటనతో సన్నధాన్యం సాగు భారీగా పెరిగిందని, దాంతో సన్న బియ్యం పంపిణీ సులభతరం అవుతుందని ప్రకటనలో పేర్కొన్నది. అదేవిధంగా భారీగా పంట ఉత్పత్తి రావడంతో రేట్లలో కూడా తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నది.
MOST READ :
-
Ration card : రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలా.. అయితే ఇలా చేయండి..!
-
Viral Video : న్యాయం కోసం స్టేషన్ కు వచ్చిన మహిళ.. గదిలోకి తీసుకెళ్లి పోలీసు అసభ్యకర ప్రవర్తన..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మళ్లీ దరఖాస్తులు.. ఎప్పటినుంచంటే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు నిబంధనలు ఖరారు.. దరఖాస్తు ఎలా.. ఎక్కడ చేసుకోవాలి..!
త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ pic.twitter.com/L8sJPUuvyO
— Telangana Congress (@INCTelangana) January 3, 2025










