Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్..!
హుజుర్నగర్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం చెన్నయపాలెం గ్రామ పంచాయితీ నుండి విడిపోయి కొత్త పంచాయితీ గా ఏర్పడిన కింద తండా ఓటరు తుడి జాబితలో అవకతవకలు.. పాల్పడిన అప్పటి ఎంపీడీఓ బాణాల సైదులు (మట్టంపల్లి), ఎంపీఓ -నరేష్(మట్టంపల్లి) పంచాయితీ కార్యదర్శి బాల సైదులు (చెన్నాయిపాలెం)లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఉత్తర్వులు జారీ చేశారు.









