Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె.. వివిధ పార్టీల నాయకుల మద్దతు..!

మిర్యాలగూడ లో ఆర్టిసి కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు నిర్వహించారు. డిపో ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు.

Miryalaguda : మూడవ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె.. వివిధ పార్టీల నాయకుల మద్దతు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్టిసి కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు నిర్వహించారు. డిపో ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్, ఎం సిపిఐయు పార్టీ రాష్ట్ర నాయకులు వసుకుల మట్టయ్య,

బీ ఆర్ ఎస్ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, గాయస్, చిట్టి బాబు, ఈశ్వరచారి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అంజన్న, రామలింగం, సాలె జగన్, ఎం సి పి యు జిల్లా నాయకులు పోతుగంటి కాశి, వసుకుల కిరణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

MOST READ

మరిన్ని వార్తలు