Breaking Newsజాతీయంపండుగలు
నేడు రాఖీ పౌర్ణమి.. ఈ సమయంలో రాఖీ కడితే శ్రేష్టం..!
రక్షాబంధన్ కు పురాణాల్లో విశేష ప్రాధాన్యం ఉంది. వేద పండితులు తెలిపిన ప్రకారం.. రాఖీని ఏ సమయంలో కడితే శ్రేష్టం ఉంటుందో తెలుసుకుందాం..

నేడు రాఖీ పౌర్ణమి.. ఈ సమయంలో రాఖీ కడితే శ్రేష్టం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
రక్షాబంధన్ కు పురాణాల్లో విశేష ప్రాధాన్యం ఉంది. వేద పండితులు తెలిపిన ప్రకారం.. రాఖీని ఏ సమయంలో కడితే శ్రేష్టం ఉంటుందో తెలుసుకుందాం.. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడికి ద్రౌపది, ఇంద్రుడికి అతడి భార్య శచిదేవి కూడా రక్షా కట్టారు. ఈనెల 27వ తేదీన పౌర్ణమి ప్రారంభమైనప్పటికీ.. సూర్యోదయ తిధి ప్రమాణంగా 28వ తేదీ రాఖి జరుపుకోవాలని వేద పండితులు సూచించారు. 28వ తేదీన ఎప్పుడైనా రాఖి కట్టవచ్చునని, అయితే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సోదరుడికి రాఖీ కడితే శ్రేష్టమని వేద పండితులు పేర్కొంటున్నారు.
MOST READ
- అధికారుల నిర్లక్ష్యం.. అయోమయంలో ఓటర్లు..!
- CM Revanth Reddy : మీరాలం ట్యాంకు వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్రేన్ పైకి ఎక్కి, ఓపెన్ టాప్ జీపులో..!
- Cyber : ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ సైబర్ మోసం.. ఎలా చేస్తారంటే.. అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచన..!
- Nagarjunasagar : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..!









